ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అరెస్టు
గాంధి ఆస్పత్రి వద్ద నాటకీయ పరిణామాలు ఎం.ఐ.ఎం. కార్యకర్తల ఆందోళన హైదరాబాద్ పాతబస్తీలో టెన్షన్ అన్ని పోలీసు స్టేషన్లూ అప్రమత్తం హైదరాబాద్, జనవరి 8: ఎం.ఐ.ఎం. శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీని పోలీసులు...
View Articleజన చైతన్యమే నా లక్ష్యం
భ్రమల్లో ముంచి ఇన్నేళ్లూ దోచుకున్నారు దోపిడీని ప్రజలకు అర్థమయ్యేలా చెబుతున్నాను చిరంజీవి పార్టీ రాకుంటే 2009లో గెలిచే వాళ్లం టీఆర్ఎస్తో పొత్తు ఉండదు తెలంగాణపై స్పష్టత ఇచ్చేశాం తెలుగు జాతికి సేవ చేయడమే...
View Articleఅక్బరుద్దీన్ ఓవైసీ రిమాండ్ రిపోర్ట్…నన్నేదో ఆవహించింది
అక్బరుద్దీన్ పోలీసుల విచారణలో చుక్కలు చూపించారని అంటున్నారు. తొలి రెండు రోజుల విచారణలో ఆ ప్రసంగం చేసింది తానేనని ఒప్పుకున్నారనీ, కానీ 3వ రోజు మాత్రం మాట మార్చారని పోలీసులు చెపుతున్నారు. మూడో రోజు...
View Articleడీజిల్ ధర తగ్గించం
వీరప్ప మొయిలీ వితండం ఎన్డిఎ హయాంలోనే నియంత్రణ తొలగించారు జైపూర్ : డీజిల్ ధర పెంపును వెనుకకు తీసుకునేది లేదని కేంద్ర ప్రభుత్వం శనివారంనాడు స్పష్టం చేసింది. డీజిల్ ధరపై నియంత్రణను ఎత్తివేస్తూ కేంద్ర...
View Articleకిరణ్.. ఖబడ్దార్!: చంద్రబాబు
కిరణ్.. ఖబడ్దార్! అక్రమ అరెస్టులతో భయపెట్టలేవు మీతో ఉండగా అసద్ను అరెస్టు చేయలేదే? నీ వేధింపులకు మేం లొంగం కృష్ణాజిల్లా పాదయాత్రలో చంద్రబాబు నిప్పులు విజయవాడ, జనవరి 21: అవినీతి మంత్రుల్ని కాపాడటానికి...
View Articleసోనియాతో ‘తెలంగాణ ఇవ్వం’అనిపిస్తాం : జేసీ దివాకర్ రెడ్డి
తెలంగాణ ఇవ్వలేమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతోనే ప్రకటన చేయిస్తామని సీమాంధ్ర ప్రాంత సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై మీడియా...
View Articleతెలంగాణపై హైకమాండ్ ప్రకటన : రాజీనామా యోచనలో టి. కాంగ్రెస్ ఎంపీలు
తెలంగాణపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల మంత్రి గులాం నబీ ఆజాద్ ప్రకటనపై తెలంగాణవాదులు భగ్గుమంటున్నారు. మూడేళ్ల పాటు ఒకటే పాట పాడుతున్న కాంగ్రెస్ హైకమాండ్పై తెలంగాణవాదులే కాకుండా టి. కాంగ్రెస్...
View Articleఓ వారం రెస్ట్..
కనీసం 3 రోజులైనా.. వైద్యుల సలహా బస్సులోనే బాబు విశ్రాంతి విజయవాడ, కెఎన్ఎన్ బ్యూరో: తీవ్ర అనారోగ్య సమస్యలతో పాదయాత్ర కొనసాగిం చడం శ్రేయస్కరం కాదని వైద్య నిపుణులు ఆదివారం తెలుగుదేశం పార్టీ అధినేత...
View Articleఔను.. దోపిడీ దొంగలే! పిశాచులు, రాక్షసులు కూడా.. ఒక్కసారి కాదు వెయ్యి సార్లు...
హైదరాబాద్, జనవరి 28 : తెలంగాణను దోచుకున్న సీమాంధ్రులు… పిశాచులు, రాక్షసులు, దోపిడీ దొంగలేనని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తెలిపారు. అలా ఒక్కసారి కాదు.. వెయ్యిసార్లు అంటామన్నారు. హైదరాబాద్లోని...
View Articleముంబై బాంబు పేలుళ్ళ కేసు : సంజయ్ దత్ రివ్యూ పిటీషన్
ముంబై వరుస బాంబు పేలుళ్ళ కేసులో ముద్దాయిగా తేలిన బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ను దాఖలు చేయనున్నారు. ఇదే విషయంపై ఆయన న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. ముంబై బాంబు పేలుళ్ళ...
View Article